Header Banner

వేసవి సెలవుల్లో విషాదం! మేనమామ ఇంటికి వచ్చి అకాల మరణం!

  Sun Jun 08, 2025 18:28        Others

అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గుంటసీమ పంచాయతీలోని జంగమయ్య ఆలయం సమీపంలోని చెరువులో ఈతకు దిగిన ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. గంగవలస గ్రామానికి చెందిన కొర్ర సుశాంత్, కోతంగి సాయికిరణ్, భానుతేజలే మృతులు అని స్థానికులు తెలిపారు.

 

వేసవి సెలవులు గడపడానికి భానుతేజ, సాయికిరణ్ వారం రోజుల క్రితమే తమ మేనమామ ఇంటికి వచ్చారని సమాచారం. అనుకోని విధంగా చెరువులో ఈత కోసం వెళ్లిన వారు నీటి గర్భంలో కలసిపోయారని స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

 

ఇది కూడా చదవండి:  ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

 చంద్రబాబు కీలక ప్రకటన! తల్లికి వందనం ముహూర్తం ఫిక్స్!

 

ఆ నీచులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు.. ఒక్కొక్కరికి ఊచకోతే! మహిళలపై అనుచిత వ్యాఖ్యలు!

 

మహిళలను కించపరిస్తే సహించం - క్షమాపణలు చెప్పాలి.! లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!

 

రైతులకు శుభవార్త! తక్కువ వడ్డీతో రూ.3 లక్షల లోన్!

 

ఏపీకి వస్తోన్న గూగుల్.. అక్కడ 143 ఎకరాల్లో ఏర్పాటు.. ఆ ప్రాంతానికి మహర్దశ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!

 

అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే?

 

ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

 

తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #Andhrapravasi #AndhraPradesh #AlluriDistrict #TragicIncident #YouthDrowned #SummerVacationGoneWrong #Dumbriguda #Heartbreaking #CheruvuDrowning #FamilyTragedy #TeluguNews